విద్యుత్ షాక్ తో పత్తికొండ మేజిస్ట్రేట్ మృతి

by సూర్య | Tue, Aug 20, 2019, 12:31 PM

ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన న్యాయమూర్తి దేవదాసు (43) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పత్తికొండ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న దేవదాసు.. నూతన గృహ నిర్మాణం జరుపుతున్నారు. దీనిలో భాగంగా నేడు క్యూరింగ్‌ చేసేందుకుగాను నీళ్ల కోసం మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ వైరు ఆయనకు తగిలింది. దీంతో దేవదాసు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.  

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM