దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన రాజీవ్‌గాంధీ: కాంగ్రెస్‌ నేతలు

by సూర్య | Tue, Aug 20, 2019, 11:32 AM

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కాంగ్రెస్‌ నాయకులు కొనియాడారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో జరిగిన రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారు. రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన టెక్నాలజీ వల్లనే భారత్‌ అగ్రభాగాన ఉందన్నారు. చరిత్రను కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. త్యాగమూర్తుల చరిత్ర భావితరాలకు అందించాలన్నారు. రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థలకు అధికారులు ఇచ్చారన్నారు. దేశంలో క్రీడలను రాజీవ్‌ ప్రోత్సహించారని కొనియాడారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM