by సూర్య | Tue, Aug 20, 2019, 11:32 AM
ఛత్తీస్గఢ్లో ఒక బొగ్గు గని కూలిపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొక ఐదుగురు శిథిలాల కింద చిక్కకుపోయినట్లు భావిస్తున్నారు. కొరియా జిల్లాలోని రి లిమిలి బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారన్నారు.
Latest News