బొగ్గు గని కూలి ఇద్దరు మృతి

by సూర్య | Tue, Aug 20, 2019, 11:32 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఒక బొగ్గు గని కూలిపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొక ఐదుగురు శిథిలాల కింద చిక్కకుపోయినట్లు భావిస్తున్నారు. కొరియా జిల్లాలోని రి లిమిలి బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారన్నారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM