by సూర్య | Tue, Aug 20, 2019, 10:55 AM
కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. నేడిక్కడి రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో 17 మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Latest News