by సూర్య | Tue, Aug 20, 2019, 10:57 AM
హిమాచల్ ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడటంతో రహదారి మూసుకుపోయింది. కుల్లు జిల్లాలోని రోహ్తంగ్కు సమీపంలో ఉన్న మర్హి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో ఒక ఆయిల్ ట్యాంకర్ వాటి కింద ఇరుక్కుపోయింది. పెట్రోల్తో వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ గట్టిగా గాలి వీచినా కింద పడిపోయే స్థాయిలో కొండపై ఇరుక్కుపోయింది.
Latest News