18 నుంచి 20 కమిటీలు వేస్తున్నాం: పవన్ కల్యాణ్

by సూర్య | Mon, Jun 24, 2019, 06:18 PM

జనసేన పార్టీ ముఖ్యమైన కమిటీల ఏర్పాటుపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం 18 నుంచి 20 కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారికి ప్రాధాన్యత నిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నేతల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు తీసుకుంటామని తమను నమ్ముకున్న వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. గతంలో టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడంపై ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రమనే ఆ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM