by సూర్య | Mon, Jun 24, 2019, 02:44 PM
కాకినాడ: ప్రజావేదిక ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనమని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రజావేదిక భవనం కూల్చేస్తామని ప్రకటన చేసిన వ్యక్తి ప్రజావేదికలో సమావేశం ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. కరకట్టపై అనేక కట్టడాలున్నాయని, అవన్నీ తొలగిస్తారా? అని ప్రశ్నించారు.
Latest News