by సూర్య | Mon, Jun 24, 2019, 02:27 PM
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రెండు బైక్ లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News