రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

by సూర్య | Mon, Jun 24, 2019, 02:27 PM

కృష్ణా జిల్లాలోని ఉంగుటూరులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రెండు బైక్ లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM