by సూర్య | Mon, Jun 24, 2019, 02:45 PM
అమరావతి: ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం బాధాకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుడు అనుమతులిచ్చిన అధికారులే ఇప్పుడూ ఉన్నారన్నారు. వైఎస్ హయాంలో ఇదే కరకట్టపై అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు.
Latest News