త్వరలో రచ్చబండ కార్యక్రమం: సీఎం జగన్‌

by సూర్య | Mon, Jun 24, 2019, 12:42 PM

అమరావతి: ప్రతి సోమవారం అన్ని కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ డే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్‌ మాట్లాడారు. స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM