by సూర్య | Mon, Jun 24, 2019, 12:42 PM
అమరావతి: ప్రతి సోమవారం అన్ని కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.
Latest News