by సూర్య | Mon, Jun 24, 2019, 11:42 AM
గ్రామ స్ధాయి నుంచి మండల కార్యాలయం, అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి సమాచారం అందుబాటులో ఉంచాలని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. ప్రతి కాంట్రాక్టు పని నుంచి ప్రతి అంశంపై పూర్తి సమాచారం అందించేలా ఉండాలని, ఇది ప్రభుత్వ పారదర్శకతతో పాటు నిబద్దతని సూచిస్తుందని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించే ప్రయత్నంలో భాగమే గ్రామ వాలంటీర్ల నియామకమని, వారు అవినీతికి పాల్పడితే నేరుగా సిఎం ఆఫీసుకు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
Latest News