మహిళా జర్నలిస్టుపై దుండగుల కాల్పులు

by సూర్య | Sun, Jun 23, 2019, 12:52 PM

తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో సీనియర్ మహిళా జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ ఛందోలాఫై కాల్పులు జరిపిన ఘటన సంచలనంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపగా, కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ మిథాలీని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM
విజేతను తేల్చే జిల్లా ఇది.. ఇక్కడ గెలిస్తే వార్ వన్ సైడే. Sun, May 05, 2024, 07:36 PM
అంబటికి అల్లుడికి షాక్.. మా మామ నీచుడంటూ వీడియో.. అసలు నిజమిదేనంటున్న వైసీపీ Sun, May 05, 2024, 07:33 PM
పోలింగ్ ముందు బిగ్ ట్విస్ట్.. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు Sun, May 05, 2024, 07:27 PM