by సూర్య | Sun, Jun 23, 2019, 12:49 PM
హోంమంత్రి సుచరిత ఒంగోలులో జరిగిన అత్యాచార ఘటనపై స్పందించారు. ఇప్పటికే ఒంగోలు ఎస్పీతో మాట్లాడానని, నిందితులను కూడా అరెస్ట్ చేశామని, కాసేపటిలో మీడియా ముందు ప్రవేశపెడతామన్నారని చెప్పారన్నారు. నిందితులను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Latest News