by సూర్య | Sun, Jun 23, 2019, 12:48 PM
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి వారిని ఏపీ మంత్రి శ్రీరంగనాధరాజు దర్శించుకున్నారు. ఈ ఉదయమే అంతర్వేది చేరుకున్న మంత్రి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రిని తీర్ధప్రసాదాలు అందజేశారు.
Latest News