ఎపిలో భారీగా ఐఏఎస్‌ల అధికారుల బదిలీలు!

by సూర్య | Sat, Jun 22, 2019, 09:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల  అధికారుల బదిలీలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 47 మందిని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


రాజశేఖర్ – పాఠశాల విద్య, ముఖ్య కార్యదర్శి


వై మదుసూధన్ రెడ్డి – వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు


ఉదయలక్ష్మి – కార్మిక, ఉపాధి కల్పణ, శిక్షణ ముఖ్యకార్యద్శి


కాంతిలాల్ దండే – ఇంటర్మీడియట్ విద్య కమీషనర్, ఇటర్మీడియట్ బోర్డు కార్యదర్శి


శశిభూషన్ కుమార్ – సాధారణ పరిపాలన విభాగంలో సర్వీసస్, హెచ్. ఆర్. ఎం విభాగం కార్యదర్శి.


ఆర్పీ సిసోడియా – సాధారణ పరిపాలశాఖలో జీపిఎం అండ్ ఏఆర్ విభాగంలో ముఖ్యకార్యదర్శి పూర్తి బాధ్యతలు


ముద్దాడ రవిచంద్ర – సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి.


ముఖేష్ కుమార్ మీన – గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి.


వాణీ మోహన్ – కమీషనర్ కోఆపరేషన్, రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సొసైటీ, ఎండీ ఏపి డైరీ డవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్స్


వరప్రసాద్ – కమీషనర్ కార్మికశాఖ


భాను ప్రకాశ్ – ఎండీ, ఏపి ఖనిజాభివృద్ధి సంస్థ


హెచ్ అరుణ్ కుమార్ -స్పెషల్ కమీషనర్ వ్యవసాయశాఖ


ప్రవీణ్ కుమార్- ఏపి పర్యాటకాభివృద్ధి సంస్థ, సిఇవో ఏపి టూరిజం అధారిటీ


కన్నబాబు – స్పెషల్ కమీషనర్ విపత్తు నిర్వహణ శాఖ


ప్రసన్న వెంకటేష్ – విజయవాడ మున్సిపల్ కమీషనర్


ఎం రామారావు – ఉపాధ్యక్షులు, ఎండీ, బీసీ కార్పొరేషన్ లిమిటెడ్


కార్తికేయ మిశ్రా – డైరెక్టర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ


మల్లికార్జున – సీఈవో ఆరోగ్యశ్రీ


నాగలక్ష్మి- ఎండీ, ఏపిఈపీడీసీఎల్, విశాఖపట్నం


పీఎస్ గిరీశా- మున్సిపల్ కమీషనర్, తిరుపతి, తుడా ఉపాధ్యక్షులు


వి విజయరామరాజు- ఎండీ, ఏపీ మార్క్ ఫెడ్


కేవీఎన్ చక్రధరబాబు- జేఎండీ ఏపీట్రాన్స్‌కో


జి సృజన- కమీషనర్, విశాఖపట్టణం మహా నగరపాలక సంస్థ


ఎం హరినారాయణ- ఈడీ, ఏపీఐఐసీ


రంజిత్ బాషా- డైరక్టర్, గిరిజన సంక్షేమ శాఖ


గంధం చంద్రుడ- వీసీ అండ్ ఎండీ, ఎస్సీ కార్పోరేషన్


షన్ మోహన్- సంయుక్త కలెక్టర్, ప్రకాశం


ఎల్ శివశంకర్- సంయుక్త కలెక్టర్, విశాఖపట్టణం


లక్ష్మీ షా- సంయుక్త కలెక్టర్, తూర్పుగోదావరి


దినేష్ కుమార్- సంయుక్త కలెక్టర్, గుంటూరు


హిమాన్షు శుక్లా- డైరెక్టర్, చేనేత, ఎండీ, ఆప్కోవ


వి చిన వీరభద్రుడు- ఎస్‌పీడీ, సర్వశిక్షా అభియాన్


పి రాజాబాబు- సీఈఓ, సెర్ప్


మాధవీ లత- సంయుక్త కలెక్టర్, కృష్ణా


కృతిక శుక్లా- డైరెక్టర్, స్త్రీ, శిశు, సంక్షమ శాఖ


ఎం గౌతమి – సంయుక్త కలెక్టర్, కడప


పి ప్రశాంతి – మున్సిపల్ కమీషనర్, అనంతపురం, వీసీ, అహుడా


కె శ్రీనివాసులు – సంయుక్త కలెక్టర్, శ్రీకాకుళం


డి మార్కండేయులు- సంయుక్త కలెక్టర్, చిత్తూరు


డా.వినోద్ కుమార్- పీవో, ఐటీడీఏ, పార్వతీపురం


సీఎం శ్రీకాంత వర్మ- పీవో, ఐటీడీఏ, సీతంపేట


ఎం ప్రతాప్- వీసీ అండ్ ఎండీ, ఏపీ గిడ్డంగుల సంస్థ


ఎం రమణా రెడ్డి- ఎండీ, నెడ్ క్యాప్


వెంకయ్య చౌదరి- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి


గుర్రాల శ్రీనివాసరావు- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి


పి కోటేశ్వరరావు- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి


పి నాగరాణి- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM