ఆనంద పురాన్ని ఆనందాల‌పురంగా మార్చేస్తా : మ‌ంత్రి అవంతి

by సూర్య | Sat, Jun 22, 2019, 02:24 PM

ఆనందపురం మండలాన్ని అన్ని రంగాల లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు. తనకు ఈ మండలం నుంచి అధిక మెజారిటీ ఇచ్చి బాధ్యతను మరింత పెంచారన్నారు. భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అనకాపల్లి పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఆనందపురం అభివృద్ధిని మరచిపోలేదన్నారు. తన చొరవతోనే జాతీయ రహదారి ఆరు లైన్లుగా అభివృద్ధి చెందుతుందని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయడమేతన కర్తవ్యంగా భావిస్తానని, అన్నారు.  ఉన్నత పాఠశాలలలోప్రారంభించిన జూనియర్ కళాశాలకు మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రాబోయే ఐఐఎం ఆనందపురం ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM