తితిదే పాలకమండలిలో ప్రశాంతిరెడ్డి

by సూర్య | Sat, Jun 22, 2019, 10:30 AM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలశ‌కమండలి సభ్యురాలిగా నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి టీమ్‌లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చురుకుగా పనిచేస్తున్నారు. నిన్నటి ఎన్నికల్లోనూ ఆయన తనదైన పాత్రను పోషించారు. ఇక ఈ దంపతులకు శ్రీవారు అంటే అమిత భక్తి. నెల్లూరు ఏ.సి స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలను వైభవంగా నిర్వహించి జిల్లా ప్రజలందరికీ ఆ ఉత్సవాలను తిలకించే అవకాశం కల్పించిన ఘనత ఈ దంపతులదే! అంతేగాక టిటిడిలో అన్నదానానికి, రూఫ్‌కు, ఇతర సేవా కార్యక్రమాలకు భూరి విరాళాలిచ్చి వున్నారు. స్వామివారి పట్ల వారికున్న భక్తివిశ్వాసాలకు ప్రతిఫలంగానే ప్రశాంతిరెడ్డి శ్రీవారి సేవలో తరించబోతుంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM