జనంపైకి దూసుకెళ్లిన కారు : ఆరుగురు మృతి

by సూర్య | Fri, Mar 22, 2019, 11:00 AM

బీజింగ్‌ :  చైనాలో ఒక కారు భీభత్సం సృష్టించింది. సెంట్రల్‌ చైనాలో జన సమూహంపైకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కారు డ్రైవర్‌పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. సెంట్రల్‌ చైనా హుబీ ప్రొవిన్స్‌లోని జావోయాంగ్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో చైనాలో ఇటువంటి ఘటనలు జరగడం సాధారణమైపోయింది.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM