మోడీ హయాంలో బలపడ్డ అమెరికా-భారత్‌ సంబంధాలు

by సూర్య | Fri, Mar 22, 2019, 10:03 AM

వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల తరువాత ఈ బంధం మరింత బలోపేతమవుతుందని ట్రంప్‌ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు ఒక ప్రకటన విడుదల చేస్తూ గత ఏడాది న్యూఢిల్లిలో జరిగిన టూ ప్లస్‌ టూ చర్చలు ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడ్డాయని అన్నారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM