పాక్‌ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి గైర్హాజర్‌ కానున్న భారత్‌

by సూర్య | Fri, Mar 22, 2019, 09:30 AM

న్యూఢిల్లి :  పాకిస్తాన్‌ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి వెళ్లరాదని భారత్‌ నిర్ణయించుకుంది. ఇక్కడి పాకిస్తాన్‌ రాయబార కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి జమ్ము కాశ్మీర్‌లో వేర్పాటువాద నేతలైన హుురియత్‌ కాన్ఫరెన్స్‌ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేపథ్యంలో ఉత్సవానికి హాజరు కారాదని భారత్‌ నిర్ణయించుకుంది. ప్రతియేడాది మార్చి 23వ తేదీన పాకిస్తాన్‌ జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM