పులివెందులకు బయల్దేరిన వైఎస్ జగన్

by సూర్య | Fri, Mar 22, 2019, 10:01 AM

హైదరాబాద్ : వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు. కాసేపట్లో పులివెందులలో నిర్వహిస్తున్న బహరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అయిపోయాక మధ్యాహ్నం 1.49 నిమిషాలకు జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగన్ తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతిలు పులివెందులకు బయల్దేరారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM