రోడ్డుప్రమాదంలో 20మందికి గాయాలు

by సూర్య | Thu, Mar 21, 2019, 10:36 AM

రోడ్డుప్రమాదంలో 20మందికి గాయాలైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలూరు పరిధిలోని హాలహర్వి మండలం చింతకుంట దగ్గర కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈప్రమాదంలో బొలెరోలో వెళ్తున్న20మంది కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM