విశాఖకు చేరుకున్న పవన్ కల్యాణ్

by సూర్య | Thu, Mar 21, 2019, 10:38 AM

జనసేన పార్టీ అధినేత నేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఇవాళ గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి ఆర్అండ్ బి దరి మారియట్ హోటల్ లో కాసేపు బస చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళతారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM