by సూర్య | Thu, Oct 24, 2024, 06:49 PM
ఈ మధ్య కాలంలో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే వీరు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యతో బాధపడేవారు అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఎసిడిటీ పెరగడం మొదలవుతుంది. దాంతో కాల్షియం టాయిలెట్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అలాగే కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలి. వీటిలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలహీనం చేస్తుంది.
Latest News