కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తారు: మంత్రి

by సూర్య | Thu, Oct 24, 2024, 06:46 PM

గడిచిన ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం గుంటూరులోని తాడేపల్లిలో కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 2014-19 కాపుల అభివృద్ధికి అమలు చేసిన పథకాలను మరోసారి అమలు చేయబోతున్నామని, అన్ని జిల్లాల్లోనూ కాపు భవనాలు కట్టబోతున్నామని తెలిపారు.

Latest News

 
ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు Sun, Oct 27, 2024, 11:53 AM
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM