by సూర్య | Thu, Oct 24, 2024, 06:46 PM
గడిచిన ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం గుంటూరులోని తాడేపల్లిలో కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 2014-19 కాపుల అభివృద్ధికి అమలు చేసిన పథకాలను మరోసారి అమలు చేయబోతున్నామని, అన్ని జిల్లాల్లోనూ కాపు భవనాలు కట్టబోతున్నామని తెలిపారు.
Latest News