వారిపై చర్యలు తీసుకోవాలి: చందు నాయక్

by సూర్య | Thu, Oct 24, 2024, 06:45 PM

విద్యా హక్కు చట్టం 2009, అలాగే పాఠశాల విద్యాశాఖ ట్రస్టు సొసైటీ చట్టాలకు వ్యతిరేకంగా పాఠశాలలను నడుపుతున్నారని ప్రజాబలం చందు నాయక్ అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ జరుగుతుందని, కనీసం మౌళిక వసతుల కల్పించకుండా అర్హులైన బోధన బోధనేతర సిబ్బంది లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. అటువంటి పాఠశాలలను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM