ప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు సుప్రీం కోర్టు వార్నింగ్

by సూర్య | Thu, Oct 24, 2024, 06:49 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు 'గడియారం' గుర్తును అజిత్ పవార్‌ ఉపయోగించుకోవచ్చని ఆదేశించింది. అయితే ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ పేరు వాడొద్దంటూ గతంలో ఇచ్చిన తీర్పును అజిత్ పవార్ వర్గం ఖచ్చితంగా పాటించాలని నోటీసులు జారీ చేసింది. ఆదేశాలను అతిక్రమిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Latest News

 
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 40 వరకు అక్రమ లేఅవుట్లు Sun, Oct 27, 2024, 03:21 PM
రెండు నగరాల మధ్య కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయన్న రామ్మోహన్ Sun, Oct 27, 2024, 03:19 PM
షర్మిల రాజకీయంగా ఒంటరయ్యారు: భూమన Sun, Oct 27, 2024, 03:12 PM
నాగర్జునకొండను సందర్శించిన పర్యాటకులు Sun, Oct 27, 2024, 02:38 PM
ఏపీ రైతులకు శుభవార్త! Sun, Oct 27, 2024, 02:37 PM