పెనుగొండ: నీటి ట్యాంకులను శుభ్రం చేయించిన సర్పంచ్

by సూర్య | Thu, Oct 24, 2024, 01:07 PM

సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తాండలో తుఫాన్ కారణంగా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో సర్పంచ్ అంజి నాయక్ గురువారం వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించారు.
గ్రామంలో ట్యాంకులు క్లీన్ చేయడంతో పాటు కుళాయిలు లేని చోట టాప్స్ ఏర్పాటు చేశారు. ప్రజలు సర్పంచ్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM