జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. మరో కార్మికునికి తీవ్రగాయాలు

by సూర్య | Thu, Oct 24, 2024, 01:05 PM

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో అతన్ని ఆర్మీ అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. గత వారం రోజులుగా కాశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి.

Latest News

 
ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభం Fri, Oct 25, 2024, 08:05 PM
ఆముదాలవలస: కృషి విజ్ఞాన కేంద్రంలో వృత్తి విద్య శిక్షణ కార్యక్రమం Fri, Oct 25, 2024, 08:04 PM
పెద్దపేట సచివాలయంలో భూ రీసర్వే గ్రామ సభ Fri, Oct 25, 2024, 08:02 PM
వెలిగండ్ల: బాల్యవివాహాలతో అనేక సమస్యలు Fri, Oct 25, 2024, 07:58 PM
రెండు కోట్లతో నిర్మించే కళ్యాణ మండపానికి శంకుస్థాపన Fri, Oct 25, 2024, 07:56 PM