కాంగ్రెస్ పూర్వవైభవం కోసం షర్మిల కసరత్తు!

by సూర్య | Thu, Oct 24, 2024, 12:59 PM

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పీసీసీ చీఫ్ షర్మిల శ్రమిస్తున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.

Latest News

 
పాలవలసలో మే 12 నుండి 20 వరకు గ్రామదేవత మహోత్సవాలు Fri, Oct 25, 2024, 03:55 PM
రేపటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం Fri, Oct 25, 2024, 03:54 PM
YSR అభిమానులకు వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ Fri, Oct 25, 2024, 03:27 PM
జగన్ ను మళ్లీ జైలుకు పంపాలనుకుంటున్నారా అంటూ ఆగ్రహం Fri, Oct 25, 2024, 03:21 PM
కాలినడకన తిరుమల వెళ్తున్నారా? TTD తాజా సూచనలు ఇవే! Fri, Oct 25, 2024, 03:19 PM