సీఎం చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్‌

by సూర్య | Thu, Oct 24, 2024, 12:47 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీని చంద్రబాబు అమలుచేయడం లేదన్నారు. దస్పల్లా, ఎన్‌సీసీ భూములతో తనకు సంబంధం లేదని.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని వెల్లడించారు.

Latest News

 
ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 12:10 PM
శ్రీనివాసుని సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు Fri, Oct 25, 2024, 11:46 AM
బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత Fri, Oct 25, 2024, 11:40 AM
అన్నమయ్య జిల్లాలో దారుణం ..గ‌ర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక‌ Fri, Oct 25, 2024, 11:21 AM
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM