రాప్తాడు: నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

by సూర్య | Thu, Oct 24, 2024, 12:46 PM

కుండపోత వర్షాలతో రైతుల సాగు చేసుకున్న వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం చెప్పారు.
నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సత్వర న్యాయం చేకూరుస్తామన్నారు.

Latest News

 
శ్రీనివాసుని సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు Fri, Oct 25, 2024, 11:46 AM
బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత Fri, Oct 25, 2024, 11:40 AM
అన్నమయ్య జిల్లాలో దారుణం ..గ‌ర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక‌ Fri, Oct 25, 2024, 11:21 AM
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM