వచ్చే ఏడాది చింతలపూడి ప్రాజెక్టు ప్రారంభిస్తాం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:19 PM

విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట నియోజక వర్గాలతోపాటు నూజివీడు నియోజకవర్గ ప్రజల సాగునీటి సమస్యల పరిష్కారానికి వేదాద్రి, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయపడ్డారు. చింతలపూడి ప్రాజెక్టు పనులను 2025 మార్చి నాటికి ప్రారంభిస్తాం. దీనిపై సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేదాద్రి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి అని తెలిపారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది Thu, Oct 24, 2024, 03:28 PM
తండ్రినే ముద్దాయిని చేసిన వ్యక్తి జగన్ అంటూ సోమిరెడ్డి విమర్శలు Thu, Oct 24, 2024, 03:16 PM
డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ జ‌గ‌న్‌ ఆగ్ర‌హం Thu, Oct 24, 2024, 02:46 PM
బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ అనంత‌రం ఏపీపీఎస్సీ బోర్డు స‌భ్యులు, అధికారుల‌తో అనురాధ స‌మీక్ష Thu, Oct 24, 2024, 02:43 PM
పెనుగొండ: నీటి ట్యాంకులను శుభ్రం చేయించిన సర్పంచ్ Thu, Oct 24, 2024, 01:07 PM