రైతులకు పలు సూచనలు చేసిన ఏవో వై.సురేష్‌

by సూర్య | Wed, Oct 23, 2024, 08:18 PM

సాగులో ఖర్చును తగ్గించి ఉత్పాదకతను పెంచుకోవాలని ఎచ్చెర్ల ఏవో వై.సురేష్‌ సూచించారు. మంగళవారం అల్లినగరం, అరిణాంఅక్కివలసల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అరిణాం అక్కివలస సర్పంచ్‌ అంబటి శ్రీనివాసరావు, కూటమి నేతలు గట్టెం శివరామ్‌, పుండ్రోతు శంకర్‌, బాలకృష్ణ, రమ ణమూర్తి పాల్గొన్నారు.

Latest News

 
దూసుకొస్తున్న తుఫాన్.. Thu, Oct 24, 2024, 07:15 PM
జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ముంబయిలో భేటీ Thu, Oct 24, 2024, 07:14 PM
వెన్నునొప్పి వేధిస్తోందా.. ఈ విషయాలు తెలుసుకోండి Thu, Oct 24, 2024, 06:49 PM
కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తారు: మంత్రి Thu, Oct 24, 2024, 06:46 PM
వారిపై చర్యలు తీసుకోవాలి: చందు నాయక్ Thu, Oct 24, 2024, 06:45 PM