by సూర్య | Wed, Oct 23, 2024, 08:18 PM
సాగులో ఖర్చును తగ్గించి ఉత్పాదకతను పెంచుకోవాలని ఎచ్చెర్ల ఏవో వై.సురేష్ సూచించారు. మంగళవారం అల్లినగరం, అరిణాంఅక్కివలసల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అరిణాం అక్కివలస సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు, కూటమి నేతలు గట్టెం శివరామ్, పుండ్రోతు శంకర్, బాలకృష్ణ, రమ ణమూర్తి పాల్గొన్నారు.
Latest News