చేతివృత్తి కార్మికులకు అండగా ఉండాలి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:08 PM

చేతివృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలు బీసీ కార్పొరేషన కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కారన్న మాట్లాడుతూ....  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 50 సంవత్సరాలు నిండిన చేతివృత్తిదారులైన నిరుపేదలకు పింఛన పథకాన్ని అమలు చేసి వారికి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మాజీ కార్పొరేటర్‌ గిడ్డ మ్మ, ఏఐవైఎప్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు బాబయ్య, బీసన్న, సభ్యులు రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా సమితి నాయకులు సురేంద్ర యాదవ్‌, కృష్ణ నాయక్‌, రామాంజనే యులు, రాజేష్‌ పాల్గొన్నారు.

Latest News

 
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ Sat, Oct 26, 2024, 03:37 PM
దేవుపల్లి: అమ్మవారి సేవలో మాజీ ఎమ్మెల్సీ గాదె Sat, Oct 26, 2024, 03:24 PM
ఆముదాలవలస: టీడీపీ కార్యాలయంలో జోరుగా సభ్యత్వ నమోదు Sat, Oct 26, 2024, 03:21 PM
కంభం: గోవా మద్యం పట్టివేత Sat, Oct 26, 2024, 03:16 PM
కొరిశపాడు: సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభ Sat, Oct 26, 2024, 03:14 PM