స్మశాన వాటిక అభివృద్ధికి రూ 1. 25 లక్షల విరాళం

by సూర్య | Fri, Jul 26, 2024, 09:49 PM

గ్రామాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని మాజీ ప్రిన్సిపల్ మంగళగిరి కోటేశ్వరరావు అన్నారు. పర్చూరులో గ్రామస్థుల సహకారంతో రూపు దిద్దుకుంటున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు రొటేరియన్ కోటా శ్రీనివాసరావు, ప్రసన్న దంపతులు శుక్రవారం రూ. 1. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఒగ్గిశెట్టి గోవిందరాజులు, కృష్ణంశెట్టి శ్రీనివాస రావు, రంగిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..? Mon, Sep 16, 2024, 10:47 PM
అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం Mon, Sep 16, 2024, 10:10 PM
వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు.. Mon, Sep 16, 2024, 10:06 PM
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు Mon, Sep 16, 2024, 09:54 PM
ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ.. ప్లాన్ 5 అయినా సక్సెస్ అవుతుందా Mon, Sep 16, 2024, 09:52 PM