భారత సైన్యానికి జాతి రుణపడి ఉండాలి: మహేంద్రనాథ్

by సూర్య | Fri, Jul 26, 2024, 09:47 PM

కార్గిల్ యుద్ధంలో మన దేశాన్ని రక్షించేందుకు ధైర్యంగా పోరాడిన భారత సాయుధ బలగాలకు జాతి మొత్తం రుణపడి ఉండాలని టిడిపి యువనేత మద్దులూరి మహేంద్ర నాథ్ కోరారు. కార్గిల్ దివాస్ సందర్భంగా శుక్రవారం చీరాల పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. సైనికుల త్యాగం అసమానమైందని, వారి వల్లే ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని ఆయన చెప్పారు. సైనికులకు తన వంతు చేయూత అందిస్తానన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM