మైనర్లు డ్రైవింగ్ తో పెరుగుతున్న ప్రమాదాలు

by సూర్య | Fri, Jul 26, 2024, 02:51 PM

శ్రీకాకుళం పట్టణంలో రోజురోజుకి ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పట్నంలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా మైనర్ లో ఉండడం వారు ద్విచక్రవాహన నడపడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది. బుధవారం శ్రీకాకుళం కాలేజీ రోడ్లో మైనర్లు డ్రైవింగ్ తో ఓ విద్యార్థి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ చేరి కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు రెండో పట్టణ ఎస్సై హరికృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM