కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసిన సీతంపేట పిఓ

by సూర్య | Fri, Jul 26, 2024, 02:50 PM

సీతంపేట నూతన ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం భాద్యతలు స్వీకరించిన అనంతరం పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐ టి డి ఎ ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజానాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన శుభం బన్సల్ బదిలీపై వెళ్లిన విషయం విదితమే.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM