ఇక అన్ని జిల్లాలకు రీ సైక్లింగ్ కేంద్రాలు!

by సూర్య | Fri, Jul 26, 2024, 12:15 PM

ఏపీకి డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ శుభవార్త చెప్పారు. ఇక అన్ని జిల్లాలకు రీ సైక్లింగ్ కేంద్రాలు తీసుకువస్తామని ప్రకటించారు. మండలిలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఈ -వ్యర్థాల ఉత్పత్తి చేసే స్థానంలో ఏపీ 12 వ స్థానంలో ఉందన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు 6 రీ సైక్లర్స్ ఉన్నాయని చెప్పారు. ఈ వేస్ట్ ని రీ సైక్లింగ్ చేసే కేంద్రాలు 6 ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM