విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయాలి

by సూర్య | Fri, Jul 26, 2024, 12:15 PM

నంద్యాల పట్టణంలో టెక్కీ మున్సిపల్ హై స్కూల్ లో గురువారం పీడీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. ఎం. డీ రఫీ తన బృందం తో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షాహిద్, నాయకులు చందు, ధను తదితర నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
పల్లె పండుగలో పాల్గొన్న పరిటాల సునీత Thu, Oct 17, 2024, 10:57 PM
న్యాయం చెయ్యండంటూ బైఠాయించిన మహిళా Thu, Oct 17, 2024, 10:57 PM
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి Thu, Oct 17, 2024, 10:56 PM
కూన రవికుమార్‌తో నాకు ప్రాణహాని ఉంది అంటున్న మరోనేత Thu, Oct 17, 2024, 10:55 PM
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యండి Thu, Oct 17, 2024, 10:54 PM