విద్యుత్ శ్వేత పత్రంలో ఆత్మస్తుతి పరనిందలే: తులసి రెడ్డి

by సూర్య | Wed, Jul 10, 2024, 04:33 PM

సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేత పత్రం ఆత్మస్తుతి - పరనిందలతో కూడి ఉందని ఏపీ సీసీ మీడియా చైర్మెన్ తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. జగన్ అధికారంలోకి వచ్చాక 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ. 32, 166 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపారన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు తొలగిస్తామన్నారన్నారు.

Latest News

 
రైల్వే కోడూరు: లిక్కర్ పై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలపై లేదు: కొరముట్ల Sat, Oct 26, 2024, 04:18 PM
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ Sat, Oct 26, 2024, 04:16 PM
రాజంపేట: తుఫాన్ కు దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు తెలపండి Sat, Oct 26, 2024, 04:10 PM
టీడీపీ రాకముందు తెలుగువారికి సరైన గౌరవం లేదని వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 04:09 PM
మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌ Sat, Oct 26, 2024, 04:04 PM