ముద్దనూరులో గర్భిణీలకు వైద్య పరీక్షలు

by సూర్య | Wed, Jul 10, 2024, 04:27 PM

ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్కార్యక్రమంలో భాగంగా బుధవారం ముద్దనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి కరిష్మా, గర్భిణీలకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం గర్భస్థ సమయంలో తీసుకోవలసిన ఆహారం గురించి, తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ శోభా కుమారి పాల్గొన్నారు.

Latest News

 
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Sat, Oct 26, 2024, 08:40 PM
సీఎం చంద్ర‌బాబుతో ఎంపి కేశినేని శివ‌నాథ్ భేటీ Sat, Oct 26, 2024, 08:34 PM
పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం Sat, Oct 26, 2024, 08:33 PM
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 08:33 PM
బోరుగడ్డ అనిల్ ను విచారించనున్న గుంటూరు పోలీసులు Sat, Oct 26, 2024, 08:32 PM