ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసిన ముక్కా వరలక్ష్మి

by సూర్య | Wed, Jul 10, 2024, 04:22 PM

చిట్వేలు మండలం నక్కల పల్లి గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహ స్థాపనకు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి బార్య వరలక్ష్మి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారకరామారావు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావించానని అన్నారు.

Latest News

 
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM
ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు Sat, Oct 26, 2024, 09:29 PM
ఆ తండ్రిని చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ఆ రెండు వంటలు బాగా చేస్తా: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు Sat, Oct 26, 2024, 09:27 PM
బయటకు వచ్చిన మరో లెటర్.. చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ Sat, Oct 26, 2024, 09:26 PM