పోలీస్ పహరీ మధ్య సర్వసభ్య సమావేశం

by సూర్య | Wed, Jul 10, 2024, 03:59 PM

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎర్రగొండపాలెంలో మొదటి సర్వసభ్య సమావేశాన్ని బుధవారం అధికారులు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ సర్వసభ్య సమావేశం ప్రాంగణమంతా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే వైసిపి కావడం అధికారం టీడీపీ కావడంతో ఏమైనా అల్లర్లు జరుగుతాయేమోనని ముందస్తు చర్యలలో భాగంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్నడూ లేని విధంగా పోలీస్ పహరి మధ్య సమావేశం జరుగుతుంది.

Latest News

 
క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ Sun, Oct 27, 2024, 12:47 PM
విశాఖ పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తున్న జాయ్ జ‌మీమా Sun, Oct 27, 2024, 12:39 PM
అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ Sun, Oct 27, 2024, 12:21 PM
బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు Sun, Oct 27, 2024, 11:57 AM
ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు Sun, Oct 27, 2024, 11:53 AM