కార్మికుల సమస్యలని పరిష్కరించాలని వినతి

by సూర్య | Wed, Jul 10, 2024, 03:59 PM

కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం మంగళగిరిలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాల వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక నిరంకుశ చట్టాలను రద్దు చేయాలన్నారు.

Latest News

 
నాగర్జునకొండను సందర్శించిన పర్యాటకులు Sun, Oct 27, 2024, 02:38 PM
ఏపీ రైతులకు శుభవార్త! Sun, Oct 27, 2024, 02:37 PM
ఓ తల్లి గుండెలవిసేలా రోదిస్తూ నా కొడుకుని బ్రతికించండి బాబూ అంటూ బ్రతిమాలాడుతున్నా.. ఏ ఒక్క మనసు కనికరించలేదు.. Sun, Oct 27, 2024, 02:25 PM
సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు Sun, Oct 27, 2024, 02:11 PM
పదవ తరగతి విద్యార్థిని ప్రెగ్నెంట్.. Sun, Oct 27, 2024, 02:01 PM