by సూర్య | Wed, Jul 10, 2024, 03:58 PM
వైఎస్ జగన్ ఆదేశాలతో కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రకటించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఆయన పనిచేసినట్లు ఆరోపణలు రావడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో సస్పెండ్ చేశారు. 2019లో కదిరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన 2024లో టిక్కెట్ దక్కలేదు. మక్బుల్ అహ్మద్ కదిరి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తారని పార్టీ తెలిపింది.
Latest News