వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

by సూర్య | Wed, Jul 10, 2024, 03:58 PM

వైఎస్ జగన్ ఆదేశాలతో కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రకటించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఆయన పనిచేసినట్లు ఆరోపణలు రావడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో సస్పెండ్ చేశారు. 2019లో కదిరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన 2024లో టిక్కెట్ దక్కలేదు. మక్బుల్ అహ్మద్ కదిరి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తారని పార్టీ తెలిపింది.

Latest News

 
కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు ఒకటి.. ఈ రూట్‌లోనే Sun, Oct 27, 2024, 04:43 PM
నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు Sun, Oct 27, 2024, 04:42 PM
ఉత్తుత్తి ఫ్యాక్టరీతో బ్యాంకుకు రూ.3 కోట్ల టోకరా Sun, Oct 27, 2024, 04:40 PM
ఉత్తరాంధ్ర వాసులకు మరో గుడ్‌ న్యూస్. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం Sun, Oct 27, 2024, 04:39 PM
డిసెంబరు 1 నుంచి కొత్త విధానం.. భారీగా పెరనున్న రిజిస్ట్రేషన్ ధరలు Sun, Oct 27, 2024, 04:37 PM