కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసిన అధికారులు

by సూర్య | Wed, Jul 10, 2024, 04:01 PM

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేని పల్లి గ్రామంలోని రామాలయం వద్ద ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని మార్చి కొత్తది ఏర్పాటు చేయాలన్న స్థానికుల విజ్ఞప్తి మేరకు బుధవారం విద్యుత్ శాఖ అధికారులు పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. సకాలంలో స్పందించి విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM