పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 365

by సూర్య | Wed, Jul 10, 2024, 03:21 PM

టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో మంగళవారం అత్యధిక ధర రూ. 365 పలికింది. కారుమంచి, చింతలపాలెం, పంగులూరివారి పాలెం గ్రామాలకు చెందిన రైతులు 729 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 685 కొనుగోల య్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 44 బేళ్లు తిరస్కరించారు. కనిష్ట ధర రూ. 205, సరాసరి ధర రూ. 310. 12 పలికింది. వేలంలో మొత్తం 42 మంది వ్యాపారులు పాల్గొన్నారని నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Latest News

 
పులివెందుల: సమస్యల పరిష్కారానికి పోరాడుదాం Mon, Oct 28, 2024, 10:22 AM
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM