by సూర్య | Wed, Jul 10, 2024, 03:22 PM
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని టిడిపి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు మంగళవారం అమరావతి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గిరిజన వసతి గృహలకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, అదనపు భవన నిర్మాణాలు తదితర వాటిపై ఆయనకు విన్నవించి పరిష్కారం చూపాలని కోరారు.
Latest News